Harish Rao | సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే నియామకపత్రం అందుకున్నా, ప్రభుత్వ ఉద్యోగం మాత్రం దక్కని విచిత్రమైన పరిస్థితి ఓ యువతికి ఎదురైందని మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్ వేదికగా తెలిపారు.
డీఎస్సీ పోస్టులను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్, జిల్లా హాస్టల్ కన్వీనర్ హరీశ్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో బేల మండల కేంద్రంలోని శివాజీచౌక్ నుంచి అంబ
సీఎం రేవంత్ సొంత జిల్లాలో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. నిత్యం ఏదో ఓ చోట నిరసన తెలియజేస్తున్నారు. వద్దురా నాయనా.. ఈ కాంగ్రెస్ పాలన మాకంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
మహబూబ్నగర్లోని జిల్లా గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100 కు పెంచాలని, గ్రూప్-2లో 2వేలు, గ్రూప్-3లో 3వేల పోస�
నిరుద్యోగులు రోడ్డెక్కారు. డీఎస్సీ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం హనుమకొండలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం ఎదుట అభ్యర్థులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరే�
టీచర్ల పదోన్నతులతో మరో 15వేలకుపైగా టీచర్ పోస్టులు ఖాళీ అయ్యాయని, ఇప్పటికే ప్రకటించిన మెగా డీఎస్సీ ద్వారా వాటిని భర్తీచేయాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన డీఎస్సీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 823 పోస్టులు మంజూరు చేశారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా జగిత్యాల జిల్లాలో సూల్ అసిస్టెంట్ 99, లాంగ్వేజ్ పండిట్ 39, ఫిజికల�
రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ-2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తూ.. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను ప్రకటించింది.
DSC | మెగా డీఎస్సీకి ఏర్పాట్లు చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించడంతో అభ్యర్థుల్లో ఆశలు పెరుగుతున్నాయి. పోస్టులు పెద్ద సంఖ్యలో ఉంటాయని భావించి పుస్తకాలతో కుస్తీ పట్టే వారి సంఖ్య పెరుగుతుండగా, ఈ మెగా డ�
రాష్ట్రంలో డీఎడ్, బీఎడ్ పూర్తిచేసిన లక్షల మంది నిరుద్యోగులకు తెలంగాణ సర్కా రు తీపి కబురు చెప్పింది. 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, విద్యాశాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు తీపికబురు అందించారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. సర్కారు విడుదల చేసిన డీఎస్సీ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ జీవో 96