డీఎస్సీ దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు తమ దరఖాస్తులను సవరించుకునే అవకాశాన్నిచ్చింది. గతంలో తమ సొంత జిల్లాల్లో పోస్టులు లేకపోవడంతో చాలా మంద�
డీఎస్సీ-2024 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. తొలిరోజు 500 మంది ఫీజు చెల్లించగా, 300 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ సమగ�
రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించే డీఎస్సీ-2024 దరఖాస్తుల స్వీకరణ ఈ రాత్రి నుంచే ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత నుంచే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానున్నది.
టీచర్ ఉద్యోగాల నియామక పరీక్ష డీఎస్సీకి హైదరాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా 14,187 దరఖాస్తులొచ్చాయి. వికారాబాద్ నుంచి 9,772, నల్లగొండ నుంచి 9,041 దరఖాస్తులు నమోదయ్యాయి.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి జారీచేసిన డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 20 నుంచి ప్రారంభంకానున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 5,085 టీచర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 6న పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన