ముంబై : ఫ్రెండ్ బర్త్డే సందర్భంగా జరిగిన డ్రగ్ పార్టీపై దాడుల్లో పట్టుబడ్డ ఇద్దరు యువకులకు బొంబాయి హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. రాబోయే పరిణామాలను గమనించకుండా
మనీలాండరింగ్ అనుమానాలపై ఈడీ ఆరా మొత్తం 12 మందికి నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు కొనసాగనున్న విచారణ సినీతారలపై నమోదైన డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. నాలుగేండ్ల �
రూ.5 లక్షల విలువచేసే ఎక్స్టసీ, కొకైన్, ఎండీఎంఏ, చరస్ స్వాధీనం ఇద్దరు నిందితులు అరెస్ట్ సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): నగరంలో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ ప్రొహిబి�
డ్రగ్స్కు బానిసగా మారి యువత మత్తులో తూగుతూ కుటుంబాలను చిన్నబిన్నం చేసుకుంటున్నారు. దీంతో తల్లిద్రండులు ఆందోళనకు గురవుతున్నారు. శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలో కొంతకాలంగా సిగరెట్లలోనే మత్తు పదార్థాల
డ్రగ్స్ కేసు | డ్రగ్స్ కేసులో బాలీవుడ్ వివాదాస్పద నటుడు అజాజ్ ఖాన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది