Medak | మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. రెండు కాలేజీ బస్సులు ఢీ కొనడంతో ఓ డ్రైవర్ మృతి(Driver killed) చెందగా 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
చౌటకూర్, మే20 : లారీ కింద పడి ఓ డ్రైవర్ మృతి చెందిన విషాదకర సంఘటన తాడ్దాన్ పల్లి గ్రామ శివారులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి ఉమ్మడి పుల్కల్ ఎస్ఐ కుమార గణేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్న
బంజారాహిల్స్ : అతివేగంతో బైక్పై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో అక్కడకిక్కడే మృతి చెందాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిలింన
Crime news | సిమెంట్ లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన జిల్లాలోని బొంరాస్పేట పోలీసు స్టేషన్ పరిధి నాగిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది.
రాజేంద్రనగర్ | ఔటర్ రింగ్ రోడ్డుపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పా జంక్షన్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న లారీని