తనయుడితో ఆడుకుంటానని బయటకు తీసుకెళ్లిన కసాయి తండ్రి మారుతల్లితో కలిసి విషమిచ్చి హతమార్చిన ఘటన మానుకోట పట్టణంలో ఆది వారం జరిగింది. టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. మానుకోటలోని బీసీ కాలనీకి చెందిన
మద్యం తాగేందుకు డ్రైవర్ ఇంజిన్ దిగి బయటకు వెళ్లండంతో ఓ ప్యాసెంజర్ ట్రైన్ గంటపాటు స్టేషన్లోనే నిలిచిపోయింది. ఈ ఘటన బీహార్లోని సమస్తిపూర్ రైల్వే డివిజన్ పరిధిలో తాజాగా చోటుచేసుకున్నది. సమస్తిపూ�
జూబ్లీహిల్స్| నగరంలోని జూబ్లీహిల్స్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో పుట్పాత్పై జీవనం సాగిస్తున్న శివ అనే వ్యక్తిని తోటి కూలీ హత్యచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘ