సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్కు పాల్పడిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ (Srushti Fertility Centre) అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర�
సంచలం సృష్టించిన ‘సృష్టి’ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అక్రమాల కేసు విచారణలో పలు కీలకాంశాలు వెలుగుచూశాయి. సరోగసీ చేయలేదని, చిల్డ్రన్ ట్రాఫికింగ్ ద్వారా పిల్లలను కొనుగోలు చేశామని ‘సృష్టి’ యజమాని డాక్
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులోకి (Srushti Case) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఎంట్రీ ఇచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో కేసు వివరాలు ఇవ్వాలంటూ హైదరాబాద్ పోలీసులకు ఈడీ అధికారులు లేఖ రాశారు.
Dr. Namrata : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'సృష్టి ఫర్టిలిటీ సెంటర్' కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత (Dr. Namrata) పోలీస్ కస్టడీ ముగిసింది.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఇప్పటికే డాక్టర్ నమ్రతతో పాటు 12మందిని పోలీసులు అరెస్ట్ చేయగా సోమవారం డాక్టర్ విద్యుల్లత ను శంషాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. తనపై కేసు ఉన్నప్పటికీ విదేశాలకు వెళ్�
తాము అక్రమాలకు పాల్పడడంతో పాటు చాలా తప్పులు చేశామని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. రాజస్థాన్ దంపతులకు సరోగసి చేయకపోయినా చేసినట్లు నమ్మిం�