వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను గౌరవించాలని, కుమారులు ఎంత ఎత్తు ఎదిగినా తల్లిదండ్రుల వద్ద ఒదిగే ఉండి, తల్లిదండ్రులను ఆదుకోవాల్సిన అవసరం నేటి యువతరంపై ఉన్నదని తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారుడు డాక్టర�
ఒక వార్త కంటే ఫొటో ఎంతో విలువైనదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. హై ఆక్టేన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆ�
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గోపన్పల్లిలో నిర్మించిన బ్రాహ్మణ సదనం ప్రారంభానికి ముస్తా బైంది. సీఎం కేసీఆర్ ఈ నెల 31న ఈ భవనాన్ని ప్రారంభిస్తారని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు �
ఫిలింనగర్ మాదిరిగానే బుల్లితెర నటీనటుల కోసం టీవీనగర్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు.
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు నిర్ణయం బెస్ట్ స్కీం దరఖాస్తుల గడువు 20 60 ఏండ్ల పండితులకు 5వేల భృతి హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమ య్యే బ్రాహ్మణ అభ్యర్థులు క�