ప్రముఖ ఆసుపత్రుల నిర్వహణ సంస్థ ఏఐజీ హాస్పిటల్స్ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. రూ.800 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో ఆంకాలజీ సెంటర్ను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించింది.
దేశాన్ని పట్టిపీడిస్తున్న మధుమేహ మహమ్మారిని నిర్మూలించేందుకే డయాబెటిక్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఏఐజీ చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖా�
రోగి జన్యు నిర్మాణం ఆధారంగా వైద్య చికిత్సను సిఫారసు చేసేలా వైద్యులకు ఉపకరించే ఓ వేదికను ఉప్పలూరి కే హెచ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ క్లినిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించింది.
ఏపీ గవర్నర్ ద్వారా ప్రదానం హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డి ఏపీలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. గురువారం యూ�