Yellampalli project | ఎగువ కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు ముందు జాగ్రత్తగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Srisailam Gates | తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా జూరాల, సుంకేశుల నుంచి నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి 3.93 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది.
నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువ కావడంతో ప్రాజెక్టు డీఈఈ చంద్రశేఖర్ సోమవారం స్విచ్ ఆన్ చేసి నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో వల్ల ప్రాజెక్టు