Double Bed Rooms | డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎందుకు అప్పగించడం లేదని లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. గత రెండేళ్లుగా ఇదిగో అదిగో అంటూ కాలం వెల్లదీస్తున్నారే తప్ప ఇండ్లను అప్పగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగద�
కేటాయించిన డబుల్బెడ్ రూమ్లలో లబ్ధిదారులు చేరకుంటే రద్దుకు చర్యలు తీసుకోనున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉన్న డబుల్బెడ్ రూమ్ల లబ్ధిదారులకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు.
ఇందిరమ్మ ఇంటితో నిరుపేదల సొంతింటి కల నెరవేర్చుతామని చెప్పుకుంటున్న ప్రభుత్వం వారి నెత్తిన లక్ష అప్పు కూడా మోపేందుకు సిద్ధమైంది. ఇల్లు గడవడానికే కష్టపడే నిరుపేదలు ఇందిరమ్మ ఇంటిలో నడవాలంటే ముందు కనీసం ర
హైడ్రాతో పేదలకు ఇబ్బందులు లేవని, ఇండ్లు కోల్పోయే పేదలకు మరో చోట డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారని మంత్రి సీతక్క తెలిపారు. అమృత్ పథకంలో ఏమైనా తప్పిదాలు జరిగిత
సీఎం కేసీఆర్తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వానికే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
Minister Vemula | డబుల్ బెడ్ రూమ్ పథకంలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా, పారదర్శకంగా అధికార యంత్రాంగం లబ్ధిదారులను ఎంపిక చేసిందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
Minister Satyavathi Rathod | ఏజెన్సీ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టాలని రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్
బాన్సువాడ : బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని 4 వార్డులో పేదలకోసం డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ , స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ల ఫ్లెక్సీకి కాలనీ వాసులు క్షీరాభిషేక�