Manchala | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం.. లబ్దిదారులను ఇండ్లలోకి పంపించకుండా నిర్లక్ష్యంగా వ�
ప్రస్తుతం ఇల్లు నిర్మించాలంటే ఒక చదరపు అడుగుకు కనిష్ఠంగా రూ.1,500-2,000 వరకు ఖర్చవుతున్నది.రాష్ట్ర ప్రభు త్వం ఇందిరమ్మ ఇండ్లకు రూ.ఐదు లక్షలతోనే సరిపెట్టాలని నిర్ణయించింది.
న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను పరిష్కరించాలని డిస్ట్రిబ్యూటర్ల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి ఏజెంట్కు ఎలక్ట్రిక్ బైక్ను సబ్సిడీపై అందించాలని, ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర�
Bharat Bhushan | సాహిత్యం, చిత్రకళ, పోటోగ్రఫీ తదితర సాంస్కృతిక, సృజనాత్మక రంగాల ద్వారా తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబిస్తూ, తమ జీవిత కాలం కృషి చేసిన నాటి తెలంగాణ కళాకారుల కుటుంబాలను ఆదుకుంటూ మానవీయ పాలన సాగిస్తున్న �
మహానగరంలో సొంతింటి కలను సాకారం చేసి పేదల గుండెల్లో సర్కారు గూడు కట్టుకున్నది. ఎన్నో ఏండ్లుగా సంపాదనలో సగం ఇంటి కిరాయికే చెల్లించి.. బతుకు బండిని భారంగా కొనసాగిస్తున్న పేదల కుటుంబాల్లో ప్రభుత్వం పండుగ తీ
Minister KTR | ఢిల్లీ, బెంగళూరు నంచి వచ్చి వచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు మంత్రి కేటీఆర్ సూచించారు. దుండిగల్లో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్
Double Bed Room House | హైదరాబాద్ : పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని కమలా నగర్లో నిర్మించిన 210 డబ�
బాల్కొండ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.