Brain dead | పట్టుమని 24 ఏండ్లు కూడా నిండలేదు. అప్పుడే ఆ యువకుడిని డెంగీ జ్వరం రూపంలో మృ త్యువు కబళించింది. కన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిన పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు ఔదార్యం చూపారు.
తాము మరణిస్తూ పలువురికి అవయవదానం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పరిధిలోని వంగపల్లికి చెందిన జోగు చంద్రయ్య (48) రోజు కూలీ. తండ్రి జోగు బాలలింగం, భార్య పూలమ్మ, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్న�
“ఒక ప్రాణాన్ని రక్షించడం కంటే మంచి పని మరొకటి లేదు. ప్రపంచంలోని ప్రతి మతం దానికి మద్దతు ఇస్తుంది. జీవిస్తున్నప్పుడు మరణం తర్వాత అవయదానం చేయడాన్ని ఏమతం నిషేధించలేదు. వివిధ మతాలు నిర్వహించిన సెమినార్లు అవ
వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రా మానికి చెందిన పానుగంటి శాంతయ్య(53) హైదారాబాద్లో కూలీ పని చేస్తూ భార్యా, పిల్లలతో కలసి జీవనం కొనసాగిస్తున్నాడు. తన ముగ్గురు కుమారులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఆయన కొంత కాలం