భారత్లో వచ్చే 20 ఏండ్ల కాలంలో భారత్లో 2,840 నూతన విమానాలకు డిమాండ్ ఉంటుందని ఎయిర్బస్ ఇండియా అండ్ సౌత్ ఆసియా ప్రెసిడెంట్, ఎండీ రోమి మైలార్డ్ తెలిపారు.
Delhi | దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా విమానాలు, రైళ్లు, ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నార్త్ ఇండియా వ్యాప్తంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర
దేశీయ విమాన సర్వీసుల సామర్థ్యం 65శాతానికి పెంపు | దేశీయ విమానాల సామర్థ్యాన్ని కేంద్రం పెంచింది. ప్రస్తుతం ఉన్న 50శాతం నడుస్తుండగా.. అదనంగా మరో 15శాతం సర్వీసులను పెంచింది. మహమ్మారి సమయంలో విమానయాన
న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలను పెంచేశారు. పౌరవిమానయాన శాఖ శుక్రవారం కొత్త ఆదేశాలు జారీ చేసింది. విమానాల్లో దిగువ ఛార్జీల పరిమితిని 13 శాతం నుంచి 16 శాతానికి పెంచారు. దీంతో 40 నిమిషాల ప్రయాణ�