దేశీయ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాలు జోరు మీదున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ఈ రంగాల్లో నియామకాలు 8.7 శాతం వృద్ధి చెందవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి మరి. ఈ క్రమంలోనే 2030కల్లా ఇది
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)..ఈక్విటీ, డెబిట్ మార్కెట్ల నుంచి రూ.45 వేల కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తున్నది. దీంట్లో క్యూఐపీ ద్వారా రూ.25 వేల కోట్ల నిధులు కూడా ఉన్నాయి.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మేనేజింగ్ డైరెక్టర్గా రామమోహన్రావు అమర నియమితులయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన రామ మోహన్ రావు.. ఈ పదవిలో మూడేండ్లపాటు కొనసాగనున్నారు.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.11,059 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అదరగొట్టింది. మార్చి త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.21,384.15 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీకి రిజర్వు బ్యాంక్ శుభవార్తను అందించింది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులతోపాటు నాలుగు బ్యాంకుల్లో తన వాటాను 9.5 శాతం వరకు పెంచుకునేందుకు సెంట్రల్ బ్యాంక్�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అంచనాలకుమించి రాణించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతోపాటు వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికాని
దేశీయ బ్యాంకింగ్ రంగంలో లోన్ రైటాఫ్లు మళ్లీ పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2022-23) రూ.2,09,144 కోట్ల మొండి బకాయిల రైటాఫ్ జరిగింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కోరిన వివరాలకుగాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్�
SBI | దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు పెంచింది.
దేశంలోనే భారీ బ్యాంక్ మోసం అప్పుల సొమ్ముతో ఆస్తుల కొనుగోలు 28 బ్యాంకులకు ఏబీజీ షిప్యార్డ్ రూ.23వేల కోట్లు టోకరా సామాన్యుడికి వెయ్యి రూపాయల అప్పు కావాలంటే వంద రకాలుగా ఆలోచిస్తాయి బ్యాంకులు. కానీ బడా సంస�