దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన హ్యుందాయ్..మరో ఈవీని దేశీయ మార్కెట్కు పరిచయం చేయబోతున్నది. దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రెటాను గురువారం ఈవీ రూపంలో ఆవిష్కరించింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.3,171 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడి�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్కు చెందిన పంచ్.ఈవీ, నెక్సాన్.ఈవీలకు భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రొగ్రాం(భారత్-ఎన్సీఏపీ) 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా నయా ఎస్యూవీ మాడల్ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్స్యూవీ700 పేరుతో విడుదల చేసిన ఏఎక్స్5 మాడల్ ప్రారంభ ధరను రూ.16.89 లక్షలుగా నిర్ణయించింద�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్..ఈవీలను కొనుగోలు చేసేవారికి శుభవార్తను అందించింది. కంపెనీకి చెందిన నెక్సాన్.ఈవీ, టియాగో.ఈవీల ధరలను రూ.1.2 లక్షల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.