దేశీయంగా విమానాలు ఎక్కేవారు గణనీయంగా పెరుగుతున్నారు. 2025 సంవత్సరంలో దేశీయంగా విమానాలను వినియోగించిన వారి సంఖ్య ఏడాది ప్రాతిపదికన 3 శాతం ఎగబాకి 16.69 కోట్లకు చేరుకున్నట్టు డీజీసీఏ వెల్లడించింది.
Domestic Air Traffic | గత నెలలో 1.29 కోట్ల మందికి పైగా ప్రయాణికులు దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించారు. గతేడాదితో పోలిస్తే 7.3 శాతానికి పైగా వృద్ధి పెరిగింది.
దేశీయ విమాన ట్రాఫిక్లో మూడో అతిపెద్ద మార్కెట్ కలిగిన భారత్లో అంతర్జాతీయ విమాన ప్రయాణికులు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని కాపా ఇండియా చీఫ్ కపి కౌల్ తెలిపారు.
విమాన ప్రయాణికులు రికార్డు స్థాయికి చేరారు. ఈ నెల 23న దేశీయంగా ఎయిర్ ట్రావెలర్స్ 4 లక్షలకుపైగా నమోద య్యారు. 4,63,417 మంది ప్రయాణించినట్టు శనివారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎక్స్లో
పదేండ్లపాటు భారత్కు అందిస్తామన్న ఎయిర్బస్ 20 ఏండ్లలో దేశంలో 2,210 విమానాలు అవసరం హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా విమానాలకు ఎనలేని డిమాండ్ నెలకొంటున్నది. వచ్చే 20 ఏండ్లలో భారత్లో 2,210 విమ�
domestic air traffic reached its highest level | దేశంలో కొవిడ్ పరిస్థితుల అనంతరం తొలిసారిగా గత ఆదివారం ప్రయాణాలు గరిష్ఠ స్థాయికి చేరాయని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి