లక్షలాది రూపాయల అప్పు చేసి అగ్రరాజ్యం అమెరికాకు ఉన్నత విద్యకు వెళ్లిన భారతీయులు ఇప్పుడు కళ్లముందే డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతుండటంతో బావురుమంటూ నిస్సహాయంగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న రక్షణాత్మక చర్యలు ఇతర దేశాల పాలిట శాపంగా మారుతున్నాయి. పలు దేశాలపై ప్రతికూల సుంకాలు విధింపుతథ్యమని హెచ్చరికలు జారీ చేయడంతో ఆయా దేశాలు బెంబేలెత్తుతున�
దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాలు వీడటం లేదు. ఈ ఏడాది మొదలు సూచీలు ఒడిదొడుకుల్లోనే కదులుతున్నాయి. మెజారిటీ మదుపరులు లాభాల స్వీకరణకే పెద్దపీట వేస్తున్నారు.
రోజురోజుకీ పడిపోతున్న రూపాయి విలువను అడ్డుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం సుంకం ఆయుధాన్ని చేపట్టవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిక�
వచ్చే నాలుగేండ్లలో రూపాయి మారకం విలువ 8-10 శాతం పడిపోవచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ అంచనా వేస్తున్నది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో తాజాగా ఎస్బీఐ ఓ నివేదికను �
దేశంలోని డాలర్ నిల్వలు గత నెల 24తో ముగిసిన వారంలో పెద్ద ఎత్తున పెరిగాయి. 2.538 బిలియన్ డాలర్లు ఎగిసి భారతీయ ఫారెక్స్ రిజర్వులు 597.935 బిలియన్ డాలర్లకు చేరినట్టు శుక్రవారం ఆర్బీఐ తెలియజేసింది. అంతకుముందు వార�
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి. ఏకంగా 10 నెలల గరిష్ఠాన్ని తాకుతూ పీపా ధర 90 డాలర్ల దరిదాపుల్లోకి వచ్చింది. ఈ ఏడాదిలో క్రూడాయిల్ బ్యారెల్ రేటు ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి.
విదేశీ మారకం నిల్వలు మరింత పెరిగాయి. ఈ నెల 9తో ముగిసిన వారాంతం నాటికి ఫారెక్స్ రిజర్వులు 2.908 బిలియన్ డాలర్లు పెరిగి 564.06 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.
అమెరికాలో విద్య చాలా వ్యయభరితంగా మారింది. డాలర్తో రూపాయి మారకం విలువ రోజురోజుకు దారుణంగా పడిపోతుండటమే ఇందుకు కారణం. ఈ నెల 18న రూ.79.69గా ఉన్న డాలర్ విలువ 28 నాటికి రూ.81.79కి చేరింది.