Hyderabad | హైదరాబాద్ శివారు శంషాబాద్లో వీధికుక్కలు స్వైరవిహారం చేశాయి. అర్ధరాత్రి సమయంలో గుడిసెలో పడుకున్న ఏడాది చిన్నారిని బయటకు లాక్కెళ్లి దాడి చేశాయి. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని ఆస్పత్�
Warangal | ఎక్కడి నుంచి వచ్చాయో పాడు కుక్కలు.. ఓ బాలుడిని దారుణంగా బలితీసుకున్నాయి. కాసేపట్లో కుటుంబంతో కలిసి రైలులో రాజస్థాన్లోని అజ్మీర్కు బయలుదేరాల్సి ఉండగా అంతలోనే అతడిని చుట్టుముట్టి హతమార్చాయి.
హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని చిల్డ్రన్ పార్కు సమీపంలో శుక్రవారం వీధి కుక్కలు దాడిచేయడంతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Dogs Attack | ఏపీలో దారుణం జరిగింది. పంటపొలాల వద్ద నిద్రిస్తున్న రైతుపై కుక్కలు దాడి చేయడంతో చికిత్సపొందుతూ రైతు మృతి చెందిని విషాద ఘటన అన్నమయ్య జిల్లాలో(Annamaiya district) జరిగింది .
హైదరాబాద్లోని అంబర్పేటలో గత ఆదివారం వీధికుకల దాడిలో నాలుగేండ్ల బాలుడు మృతిచెందిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందని జీహెచ్ఎంసీ న్యాయవాది హైకోర్టుకు నివేదించారు.
GHMC MAYOR | కుక్కల దాడిలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి (Mayor Vijayalakshmi) అన్నారు.