పెద్దశంకరంపేట శివారులో నిర్మించిన 100 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. చివరిదశలో కొనసాగుతున్న పనులను ఆదివారం ఆయన పరిశీలించారు.
ఖైరతాబాద్ : పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఖైరతాబాద్లోని ఇందిరానగర్లో నూతనంగా నిర్మి�
సమసమాజ నిర్మాణానికి పునాదులు వేసిన ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలకు భూమి, నిధుల కేటాయింపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంక్షేమం పరుగులు పెట్టింది. సమసమాజ నిర్మాణానికి ప్రభుత్వం పునాదులు వేసింది. రాష్ట్రంల
ప్రజలను మభ్యపెట్టే వారిపై క్రిమినల్ కేసులు : సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 13 : జిల్లాలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక అత