సినిమా సమీక్షకులపై నిరసనలు పెరుగుతున్నాయి. ఇటీవలే టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ రివ్యూయర్లపై నోరు పారేసుకోగా.. తాజాగా బాలీవుడ్ కథా రచయిత్రి కనిక ధిల్లాన్ కూడా మండిపడ్డారు. తన తాజా చిత్రం ‘దో ప
కండ్లతోనే కోటి భావాలను పలికించడం.. ఒక్క కాజోల్కే చెల్లింది! 90లనాటి కుర్రకారును తన మత్తు కండ్ల మాయలో పడేసి.. ఓలలాడించింది. 30 ఏండ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో మరుపురాని చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నది.
Kriti Sanon | బాలీవుడ్ కథానాయిక కృతిసనన్ ‘దో పట్టి’ చిత్రంతో నిర్మాతగా మారుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె సీనియర్ నటి కాజోల్తో కలిసి నటిస్తున్నది. కవలలైన అక్కాచెల్లెళ్ల కథతో మర్టర్ మిస్టరీగా ఈ చిత్రాన్�
వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ హిందీ చిత్రసీమలో ప్రత్యేకతను చాటుకుంటున్నది కృతిసనన్. ఇటీవల విడుదలైన ‘ది క్రూ’ చిత్రంతో ఈ భామ మంచి విజయాన్ని దక్కించుకుంది.
జాతీయ ఉత్తమనటి కృతీసనన్ నిర్మాతగా మారింది. బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్స్ పేరిట ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పి.. అందులో తొలి ప్రయత్నంగా ‘దో పత్తీ’ పేరుతో చిత్రాన్ని నిర్మించింది.
Do Patti Movie | ఇండియన్ చిత్రసీమలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తిరుగులేని పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకుంది బాలీవుడ్ సీనియర్ కథానాయిక కాజోల్. ఆమె తాజాగా నటిస్తున్న చిత్రం దోపట్టి. ఈ మూవీని కృతి సనన్