కుష్టు వ్యాధిపై మరింత అవగాహన కల్పించాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్లోని హమాలీవాడ యూపీహెచ్సీలో జాతీయ కుష్టు నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు.
టీబీ నివారణలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం చేయవద్దని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ సూచించారు. బుధవారం ఆదిలాబాద్లోని జిల్లా టీబీ నివారణ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని ఎల్డీఎం ప్రసాద్ అన్నారు. ఆదిలాబాద్లో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాలు నిర్వహించారు.
అంధత్వ నివారణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జైలులో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా సూపరింటెండెంట్ అశోక్ కుమార్తో కలిసి �