నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక దుబ్బ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఆదివారం 6వ జిల్లాస్థాయి యోగా, ఆసన, క్రీడల పోటీలను జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమా
Krishnaveni students | తెలంగాణ జూనియర్ అథ్లెటిక్ 11వ ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా మంచిర్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో కృష్ణవేణి విద్యార్థులు ప్రతిభను కనబరిచారు.
పోడు భూముల పట్టాల జారీకి చర్యలు చేపట్టాలని సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోడు భూముల ప్రత్యేక అధికారి డాక్టర్ యోగితారాణా సూచించారు.
బోధన, అభ్యాసన ఉపకరణాలపై ప్రతిభను కనబర్చిన ఉపానాధ్యాయులకు ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులను అందజేసినట్లు రామాయంపేట ప్రభుత్వ విద్యా సంస్థ నోడల్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు.