తన మూడున్నరేండ్ల పదవీకాలంలో న్యాయాన్ని అందించడంలో న్యాయవాదుల సహకారం వెలకట్టలేనిదని బదిలీపై వెళ్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల అన్నారు.
వివిధ పరిస్థితుల కారణంగా సమాజంలో దుర్భర స్థితిలో జీవనాలు వెళ్లదీస్తున్న వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న చేయూతను సద్వినియో గం చేసుకుని గౌరవప్రదంగా జీవించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల సూ�
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఓటమిని ఒప్పుకోవద్దని జిల్లా జడ్జి సునీత కుంచాల సూచించారు. ఒక ప్రయత్నంలో ఉద్యోగం రాకపోతే వెనుకంజ వేయకుండా మళ్లీ ప్రయత్నించాలని, గమ్యం చేరేదాకా వదలొద్దన్నారు.
కోర్టుల ద్వారా సత్వర న్యాయాన్ని ఆశిస్తున్న న్యాయార్థుల ఆశలకు అనుగుణంగా మరింత కష్టపడి పనిచేద్దామని జిల్లా జడ్జి సునీత కుంచాల పిలుపునిచ్చారు. ప్రజలు అన్ని రాజ్యాంగ వ్యవస్థల కన్నా ఎక్కువగా న్యాయవ్యవస్థ�
ఖేలో ఇండియా ఉమెన్స్ త్వైకాండో -24 నేషనల్ చాంపియన్ షిప్ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారిణులు ఎంపికైనట్లు త్వైకాండో కోచ్ మనోజ్ కుమార్ తెలిపారు. సీనియర్ విభాగంలో చౌట్పల్లి నేహ (బ్లాక్ బెల్ట�