‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంగారెడ్డి జిల్లాను అభివృద్ధి బాటలో నడిపిస్తాను..నన్ను చూసి ఎమ్మెల్యేలకు ఓటువేసి గెలిపించండి. జిల్లా అభివృద్ధికి బాటలు వేయడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాను’..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రె స్ పార్టీలో మంత్రి పదవి రచ్చ కొనసాగుతూనే ఉన్నది. ఎమ్మెల్యేలు సమీక్షలు.. సమావేశాలు పక్కనపెట్టి పదవి దక్కించుకునే ప్రయత్నాల్లోనే ఉంటున్నట్లు తెలుస్తున్నది. శనివారం నిర్
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమష్టిగా కృషి చేస్తున్నామని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో జిల్లా శాఖల అధికారు లు, స్వచ్ఛంద సంస్థల ప్రత
జిల్లా అభివృద్ధితో పాటు ఇతర అంశాలపై జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నెల 24న కలెక్టరేట్లో సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అందుకు సంబంధించి సోమవారం సంబంధిత జిల్లా అధికారుల