వర్షాకాలం సమీపిస్తున్నందున వచ్చే మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం
ఈ నెల 10 నుం చి యధావిధి గా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కల�
పారదర్శకంగా ర్యాండమైజేషన్ పక్రియ పూర్తి చేశామని మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్ పక్రియ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టా�
పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ వీసీ హాల్లో ఎన్నికల నోడల్ అధికారులతో ఎన్నికల సన్నద్�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం, వీవీ ప్యాట్ల ఫస్ట్ లెవల్ చెకింగ్�
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరీపై బదిలీ వేటు పడింది. ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్టు చేయాల్సిందిగా ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో నామినేషన్ల ప్రక్రియకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నామినేషన్లను స్వీకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు.
Telangana | ఎన్నికల నియమావళి ప్రకారం ఎవరూ కూడా రూ.50వేల కంటే ఎక్కువ నగదుతో ప్రయాణం చేయొద్దని, సరైన పత్రాలు లేకుండా వెళ్తే సీజ్ చేస్తామని జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు.