బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లన�
డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. తమకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీర్కూర్ తహసీల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఏడేండ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం బీర్�
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానాను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు
స్వరాష్ట్రంలో ఇంటింటా పథకాల పంట పండుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నదని చెప్పారు.
ఖమ్మం నగరంలో ఈ ఏడాది జనవరి 18న జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ నగర పరిధిలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రతి జర్నలిస్ట్కు 200 గజాల ఇండ్ల స్థలం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
మేడ్చల్ జిల్లా పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప