నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై ఒంటరిగా నడుచుకుని వెళుతున్న ఓ 21 ఏళ్ల దివ్యాంగ యువతిని మూడు, నాలుగు మోటారు సైకిళ్లపై వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకున్నారు.
కర్ణాటకలోని హసన్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ఆ అఘాయిత్యాన్ని సెల్ఫోన్లో రికార్డు చేసి బాధిత యువతి సోదరుడికి ఆ వీడియోను పం�
వృద్ధులపై జరుగుతున్న దారుణాలతో వారు ఒంటరిగా ఇండ్లలో ఉండాలంటేనే బిక్కు బిక్కుమంటూ భయంతో గుడపాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. నగరం నడిబొడ్డున, నగర శివార్లలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో వృద్ధులకు రక్షణ లే�
అసలే గోతులతో నిండిన రోడ్లు.. ఆపై భారీ వర్షాలు.. ఇంకేముంది ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి కర్ణాటక రాజధాని బెంగళూరు రహదారులు. తాజాగా బెంగళూరు తూర్పు సబర్బన్కు చెందిన వర్తూరులోని ఒక వీధిలో దివ్యాంగ మహిళ �
Viral video | ఉత్తరప్రదేశ్ పోలీసులు వికలాంగురాలైన ఓ మహిళపట్ల అమానవీయంగా వ్యవహరించారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు బాధితురాలి చేతులు పట్టుకుని ఓ బస్తాను ఈడ్చుకెళ్లినట్లు ఈడ్చుకెళ్లారు.