విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వ క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయిక. ‘గీత గోవి�
అగ్ర హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో దిల్రాజు నిర్మిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్' (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు) శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది.
అగ్ర హీరో విజయ్ దేవరకొండ కెరీర్లో ‘గీత గోవిందం’ చిత్రం ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆయనకు ఫ్యామిలీ ఆడియెన్స్లో మంచి ఫాలోయింగ్ను తెచ్చిపెట్టింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫీల్గుడ్ రొమా�
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం బుధవారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు-శిరీష్ ఈ
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట'. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర�
మాస్తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు పరశురామ్. కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథలతో ప్రయాణం సాగిస్తున్నారాయన. ‘గీతగోవిందం’ చిత్రం వందకోట్ల మైలురాయిని దాటి ఆయన కెరీర్కు తిరుగులేన�
Director Parasuaram | తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా రాజమౌళి ఇద్దరు సూపర్ స్టార్స్ను కలిపి ట్రిపుల్ ఆర్ సినిమా చేసిన తర్వాత మన హీరోలు పూర్తిగా మారిపోయారు. కథ బాగుంటే కలిస�
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో విలువైన క్షణాలు గడుపుతున్నాడు.ముఖ్యంగా పిల్లలు సితార, గౌతమ్తో కలిసి తెగ సందడి చేస్తుంటాడు. చిన్న పిల్లాడిలా మారి మహేష్ �