ఓదెల మండల కేంద్రం నుంచి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మాణం జరిగిన ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రోడ్డు సౌకర్యం ఉండ�
ప్రతీ నిరుపేదకు కష్టకాలంలో అండగా ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇంటింటికి మన కౌశిక్ అన్న కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఆయన గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
Indo-Canada relations | భారత్, కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు (Indo-Canada relations ) ఇటీవల మరింత దిగజారాయి. ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో పాల్గొన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అనంతరం భారత్పై నిందలు వేశారు. అయితే జస్టిన్ ట్రూడోకు �
న్యూఢిల్లీ: సైనిక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, రావత్ రక్షణ సలహాదారుడు బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్ మృతదేహాలు మాత్రమే గుర్తించేలా ఉన్నాయని ఆర్మీవర్గాలు తె
ముంబై ,మే 2 : బిట్ కాయిన్ వ్యాల్యూ పెరిగి , మళ్ళీ కిందకు దిగొస్తున్నది. టర్కీ క్రిప్టోకరెన్సీ నిషేధం, అమెరికా అధ్యక్షులు జోబిడెన్ డబుల్ ట్యాక్స్ అంశం బిట్ కాయిన్ వంటి క్రిప్టో పైన తీవ్ర ప్రభావం చూపింది. దీంత�