ఆక్సిజన్ కొరత| దేశంలో కరోనా విలయతాండం చేస్తున్నది. దీంతో వైరస్ సోకినవారు భారీగా దవాఖానల్లో చేరుకున్నారు. దీంతో హాస్పిటళ్లలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతున్నది. ప్రాణవాయువు అందక మరణిస్తున్నవారి సంఖ్య రోజుర
సీఎం కేసీఆర్| ప్రముఖ పద్యకవి, రాష్ట్ర ప్రభుత్వ దాశరథి అవార్డు గ్రహీత తిరునగరి రామానుజయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన తిరునగరి సాహితీ సేవను సీఎం స్మరిం�
మాజీ మంత్రి| కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీమంత్రి డాక్టర్ ఏకే వాలియా కరోనాతో కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన దేశ రాజధానిలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
ముంబై : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతూ పలువురి ప్రాణాలను హరిస్తోంది. ముంబైలో ఓ సీనియర్ మహిళా డాక్టర్ కొవిడ్ తో పోరాడుతూ కన్నుమూశారు. ఆమె తనువు చాలించేందుకు 36 గంటల ముందు ఫేస్ బుక్ ఖాతాలో చేసిన �
ప్రేమ వ్యవహారం| ఓ యువకుని ప్రేమ వ్యవహారం అతని తండ్రి మరణానికి దారితీసింది. ప్రేమ పేరుతో యువతిని ఇంటి నుంచి తీసుకెళ్లాడనే కారణంతో జరిగిన దాడిలో యువకుని తండ్రి మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా చింత
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ పోలింగ్ లో బుధవారం కమర్హాటీ పోలింగ్ బూత్ నెంబర్ 107లో బీజేపీ ఏజెంట్ మరణించారు. ఏజెంట్ ఆకస్మిక మరణంపై ఈసీ నివేదిక కోరింది. ఏజెంట్ గా కూర్చున్న అ�
నిన్నటివరకు దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉంటే ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ల సమస్య వేధిస్తోంది. కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకి లక్షల్లో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు హాస్పిటల్స్ లోనూ రోగుల సంఖ్య ప�