దారుణం | ఈత రాని ఓ యువకుడిని తోటి మిత్రులు నీటి గుంతలోకి తోయటంతో నీట మునిగి మృతి చెందాడు. ఈ అమానవీయ సంఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి కొండాపూర్లో చోటు చేసుకుంది.
టిప్పర్ ఢీకొని ముగ్గురు విద్యార్థులు మృతిహాలియా, ఏప్రిల్ 2: స్టడీ మెటీరియల్ కోసం బైక్పై కాలేజీకి వెళ్తున్న ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు టిప్పర్ ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నల్లగొ
నవాబ్పేట, ఏప్రిల్ 2 : గడ్డివాము వద్ద ఆడుకొందామని వెళ్లిన ఇద్దరు చిన్నారులు అగ్నికి ఆహుతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం ఇప్పటూర్కు చెందిన ప్రశాంత్(11), విఘ్నేశ్(8)తోపాటు �
లారీ ఢీకొని సర్పంచ్ కుటుంబం దుర్మరణందంపతులు సహా ఇద్దరు పిల్లలు మృతి నిడమనూరు, ఏప్రిల్ 2 : బావమరిది కొడుకు అన్నప్రాసనకు వెళ్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్ర మాదానికి గురవగా.. దంపతులు సహా ఇద్దరు బిడ్డలు దుర్మరణ�
తల్లిదండ్రులు, నానమ్మ పరిస్థితి విషమంపెద్దపల్లి, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): నిలువ ఉంచిన పుచ్చకాయ ముక్కలు తిన్న ఇద్దరు సోదరులు చనిపోగా.. వారి తల్లిదండ్రులతోపాటు నానమ్మ అస్వస్థతకు గురయ్యారు. పెద్దపల్లి జి�
ఒకే రోజు వేర్వేరు ప్రమాదాల్లో 19 మంది మృతిగోదావరిలో ఆరుగురు జలసమాధిశుభకార్యానికి వెళ్లి మృత్యువాతపిల్లలను రక్షించబోయి ఐదుగురు..ఒకరినొకరు కాపాడే క్రమంలో మునకరెండు కుటుంబాల్లో తండ్రీకొడుకుల దుర్మరణంము
యాదాద్రి భువనగిరి : ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని సోమారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తాళ్లూరి శ్రీనివాస్రావు(57) తన వ్యవసాయబావిలో మోటరు తొలగిస్తు�
నైరోబి: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నాయినమ్మ, అనాథల జీవితాల్లో అక్షర జ్యోతులు వెలిగించిన మామా సారా (99) కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు
రంగారెడ్డి : జిల్లాలోని రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి జన చైతన్య వెంచర్లో గుర్తు తెలియని యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం పై నుంచి కింద పడి మృతి చెందింది.స్థానికుల
అగర్తల: ఒక వాహనం చెట్టును ఢీకొట్టడంతో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. దక్షిణ త్రిపురలోని నూతన్బజార్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కొందరు బీజేపీ కార్యకర�
నిజామాబాద్ : ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈవిషాద ఘటన జిల్లాలోని ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. డిచ్పల్లి ఏడో బెటాలియన్ క్యాంపులో వి
చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన ప్రముఖ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత ఎస్పీ జననాథన్ కన్నుమూశారు. గత గురువారం అపస్మారక స్థితిలో తన ఇంట్లో పడివున్న �
జగిత్యాల : జిల్లాలోని రాయికల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన 250 బర్రెల మంద ఎస్సారెస్పీ కెనాల్లో నీళ్లు తాగేందుకు వెళ్లాయి. ఈ క్రమంలో నీటి ప్రవాహానికి బర్లు కొట్టుకుపోయాయి. ఇందులో ఊపిరి ఆడక 17 బర్లు మృతి చె�