చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన ప్రముఖ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత ఎస్పీ జననాథన్ కన్నుమూశారు. గత గురువారం అపస్మారక స్థితిలో తన ఇంట్లో పడివున్న �
జగిత్యాల : జిల్లాలోని రాయికల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన 250 బర్రెల మంద ఎస్సారెస్పీ కెనాల్లో నీళ్లు తాగేందుకు వెళ్లాయి. ఈ క్రమంలో నీటి ప్రవాహానికి బర్లు కొట్టుకుపోయాయి. ఇందులో ఊపిరి ఆడక 17 బర్లు మృతి చె�
అహ్మదాబాద్ : గుజరాత్లోని వదోదరకు చెందిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. బాజ్వాలోని ఆమ్రపాలి సొసైటీలో తన నివాసంలో సోమవారం మధ్యాహ్నం అతడు ఉరివేసుకుని మరణించాడు. తన భార్య, అత్తింటి వారే త�
న్యూఢిల్లీ: ప్రముఖ గోల్డ్ అండ్ ఫైనాన్సియల్ సంస్థ ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ ముత్తూట్ (71) శుక్రవారం కన్నుమూశారు. ఇంట్లో మెట్లపై నుంచి జారిపడటంతో ఆయనను చికిత్స కోసం ఢిల్లీలోని ఎస్కార్ట్స�