రాజ్యాధికారాన్ని శాసించే కార్పొరేట్ల
పాలైన ప్రభుత్వ యంత్రాంగం
చీకట్లో జ్వలించిన ఒక వెలుగు రేఖ
సమస్త జాతిని ఏకత్రాటిపై నడిపించే
సమర్థ నాయకత్వం
అత్యద్భుత ప్రగతి పధంలో సాధ్యమైన
సంక్షేమ తెలంగాణ రాష్ట్�
ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ రైతును అదృష్టం వరించింది. తుగ్గలి మండలం జీ ఎర్రగుడి గ్రామానికి చెందిన ఆ రైతు కుమార్తె టమాటా తోటలో కలుపు తీస్తుండగా 10 క్యారెట్ల బరువైన డైమండ్ లభించింది.
టమాట చేనులో కలుపు తీస్తుండగా ఓ అనుకోని అతిథి రైతుకు ఎదురుపడింది. దాంతో ఆ రైతు సుడి తిరిగిపోయింది. అంత గొప్పగా చెప్పుకుంటున్న ఆ అతిథి ఎవరో కాదు.. ఎంతో విలువైన వజ్రం.
Kohinoor Diamond | కోహినూర్ వజ్రం.. పేరు చెప్పగానే భారతీయుల హృదయం ఉప్పొంగుతుంది. అత్యంత ఖరీదైన, అంతే వివాదాస్పదమైన కోహినూర్.. ప్రస్తుతం ఘనత వహించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్- 2 కిరీటంలో కొలువుదీరింది. అయితే, 1937లో పట్టా�
మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఇంట్లో ఖరీదైన డైమండ్ నెక్లెస్ పోయింది. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెక్లెస్ ఇంట్లోనే దొరికిందంటూ తిరిగి పోలీసులక�
Radhika manne | అసలే వజ్రాల వ్యాపారం. కోట్ల రూపాయల పెట్టుబడి. అంచనా తప్పితే సర్వం కోల్పోవాల్సిన పరిస్థితి. అందులోనూ, ఆ సవాలుకు సిద్ధపడింది ఓ మహిళ. సన్నిహితులు హెచ్చరించారు. ఆత్మీయులు భయపెట్టారు. కానీ ఆమె లెక్కచేయలే
లండన్ : తాను చెత్తబుట్టలో పడవేద్దామనుకున్న ఉంగరం రూ 20 కోట్ల విలువైన 34 క్యారెట్ల డైమండ్ రింగ్ అని గుర్తించిన ఓ బ్రిటన్ మహిళ కంగుతింది. కొన్నేండ్ల కిందట ఈ రింగ్ను కొనుగోలు చేసిన మహిళ (70)కు అప్పట�
భోపాల్: మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో వజ్రాల వేట కొనసాగిస్తున్న నలుగురు కార్మికులకు సుమారు 8.22 క్యారెట్ల వజ్రం లభ్యమైంది. దాని విలువ మార్కెట్లో సుమారు 40 లక్షలు ఉంటుంది. దాదాపు 15 ఏళ్ల నుంచి �
గబరోన్: అత్యంత విలువైన రాళ్లలో డైమండ్ ఒకటి. అలాంటి డైమండ్లు బయటపడటమే అరుదంటే.. వాటిలో పెద్ద సైజువి దొరకడం అత్యంత అరుదు. కానీ బోట్సువానాలో మాత్రం నెల రోజుల వ్యవధిలో అలాంటివి రెండు వజ్రాలు �
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వజ్రంగా భావిస్తున్న 1,098 క్యారెట్ల వజ్రం బోట్స్వానాలో బయటపడింది. ఈ వజ్రం 73 మిల్లీమీటర్ల పొడవు, 52 మిల్లీమీటర్ల వెడల్పు, 27 మిల్లీమీటర్ల మందం ఉన్నది. రెండో అతిపెద్ద వజ్రం �
హాంకాంగ్, మే 26: పర్పుల్-పింక్ డైమండ్ ‘సాకురా’ వేలం పాటలో రికార్డు స్థాయిలో రూ.213 కోట్లు పలికింది. ఇప్పటి వరకు వేలం వేసిన ఈ రకం వజ్రాలతో పోలిస్తే ఈ ధరే అత్యధికం. క్రిస్టీస్ హాంకాంగ్ అనే నగల సంస్థ ఈ వజ్రా�