వ్యవసాయ యూనివర్సిటీ వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాట్లు భారీగా జరిగినప్పటికీ, ఈ ఉత్సవాలకు ప్రధాన ఆయువు పట్టు అయిన రైతులు లేక ఉత్సవం, ఏర్పాటు చేసిన స్టాల్స్ వెలవెలబోయాయి.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ (Rang
ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరై.. వజ్రోత్సవ సావనీర్ను విడుదల చేశారు. టీటీడీ ట్రస్ట
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రతిఒక్కరిలో దేశభక్తి స్పురించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నెల 8 నుంచి 22 దాకా నిర్వహించనున్న వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వాతంత్య్ర ప�
జైళ్లలో సుదీర్ఘకాలంగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగినవారిలో కొందరిని విడుదల చేయనున్నట్టు శనివారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. 75 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 75 మంది ఖైదీలకు విము క్తి క
ప్రజలు, యువతలో దేశభక్తి భావన పెంపొందేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపైనా జాతీయ జె�
దేశభక్తి పెంపొందేలా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంల�
హైదరాబాద్ : తెలంగాణలో స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై, కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు నేతృత్వంలో శుక్రవారం సమావేశమైంది. జీఏడీ విభాగం సిద్ధం చేసిన ప్రతిపాదనలపై కమిటీ చర్చించింది. 15 రోజుల ఉత్సవ కార్యాచ