దేశీయ రిటైల్ నగల వ్యాపారంలో అగ్రగామి సంస్థ జోస్ ఆలుక్కాస్.. 60 ఏండ్ల వేడుకలకు వేదికైంది. 1964లో కేరళలోని త్రిస్సూర్లో మొదలైన ఈ సంస్థ.. తెలంగాణ, ఏపీసహా దక్షిణాది రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున విస్తరించింది.
జిల్లాలో కస్టమర్లు కోరుకున్న డిజైన్లలో నాణ్యమైన బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు, ప్లాటినం, రత్నాలు, వెండి ఆభరణాలను సరసమైన ధరలో అందుబాటులోకి తెచ్చామని వైభవ్ సంస్థల సీఎండీ మల్లికా రత్నకుమారి గ్రంథి తెలిపార�
చెవిపోగుతో పాటు సెకండ్ స్టడ్ పెట్టుకోవడం కొంతమందికి చాలా ఇష్టం. అయితే మామూలు జుంకాలకంటే సెకండ్ స్టడ్ చిన్నగా ఉంటుంది. కానీ ఇప్పుడు వాటినీ సాధారణ చెవిపోగుతో సమానంగా ధరిస్తున్నారు యువతులు. రెండో జుంక�
దేశ ఆర్థిక ప్రగతి, ఉద్యోగ కల్పనల్లో రత్నాలు, ఆభరణాల రంగం కీలకపాత్ర పోషిస్తున్నదని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి (జీజేసీ) నిర్వహించిన ఓ
అక్షయ తృతీయ సందర్భంగా లలితా జ్యుయెల్లర్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అన్ని బంగారు నగలకు తరుగులో 1 శాతం తగ్గింపునిస్తున్నది. అలాగే వజ్రాభరణాలకు క్యారెట్లో రూ.2,000 తగ్గింపును అందిస్తున్నది. ఇక బంగారు �
డైమండ్ జువెలరీని పాతతరం ఎంతగా ప్రేమించిందో కొత్తతరమూ అంతే ఇష్టపడుతున్నది. కానీ నిర్వహణలో ఏమాత్రం తేడా వచ్చినా నగ చిన్నబోతుంది. వజ్రం కళ తప్పుతుంది. కాబట్టి, తగిన జాగ్రత్తలు తప్పనిసరి.