హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ధరణి వెబ్సైట్ నుంచి సర్టిఫైడ్ కాపీలు తీసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చింది. గతంలో భూ యజమానులు తహసీల్దార్కు దరఖాస్తు చేసి సర్టిఫైడ్ కాపీలు తీసుకొ�
ధరణిలో కొత్త ఆప్షన్ హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ధరణిలో ప్రభుత్వం కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్న రైతులకు వాటిని విలీనం చేసే అవకాశం కల్పించింది. ఒక రైతుకు వేర్వేరు ప�
ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి | రణిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో సమీక్షా సమావేశ
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా త్వరలో కొత్త మాడ్యూల్స్ అందుబాటులోకి �
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి హరీశ్రావు నేతృత్వంలో మంత్రుల సబ్కమిటీ సమగ్రంగా చర్చింది. బీఆర్కే భవన్లో సబ్కమిటీ బుధవారం భేటీ అయ్యింది. ధర
ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణీ పోర్టల్ నుంచి పీవోబీ తొలగిస్తామని చెప్పే దళారుల మాటలు ప్రజలు నమ్మవద్దని జిల్లా రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు. ధరణీ పోర్టల్ ఏర్పాటు చేసిన త�
హైదరాబాద్ : ధరణి రికార్డుల్లో యజమాని పేరుకు బదులు ఇల్లు/ ఇంటి స్థలం అని నమోదైన భూములపై వినతులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో యజమానులు అందుబాటులో లేకపోవడం, సరైన పత్రాలు చూప�
Dharani Portal | ధరణి ఆపరేటర్ వినోద్ తో కలిసి తన లాప్ టాప్ తో అంబులెన్స్ వద్దకే వెళ్లి ఆ పట్టాదారు వేలిముద్రలు, ఫొటో తీసుకొని అంబులెన్స్ లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.