వచ్చే ఆల్ ఇండియా డ్యూటీమీట్లో రాష్ట్ర పోలీసులు సత్తాచాటి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందాలని రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మామునూరులోని పోలీస్ �
దేశంలోనే ప్రథమస్థానం పొందిన తెలంగాణ పోలీస్ శాఖలో పనిచేస్తున్నందుకు తాను గర్వపడుతున్నానని, మీరు కూడా గర్వపడాలని ఎస్హెచ్వోలకు డీజీపీ డాక్టర్ జితేందర్ సూచించారు.
చట్టం ముందు అందరూ సమానమేనని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. కరీంనగర్ కమిషనరేట్లో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు.
దొంగిలించిన, పోగొట్టుకున్న సెల్ఫోన్ల రికవరీలో జయ శంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు ఉత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ చేతుల మీదుగా మంగళవారం ప్రశంసాపత్రాలు అందుకున్నారు. జ�
కొత్తగా వచ్చిన చట్టాల్లోని సెక్షన్లపై పోలీసు అధికారులు పట్టుసాధించాలని డీజీపీ జితేందర్ పిలుపునిచ్చారు. కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చి 3 నెలలైన సందర్భంగా ఎదురవుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కార�