నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని గంజి రోడ్లో గల శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలోని మారుతి మందిరంలో గురువారం గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Kanaka Durga Devi Temple | కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గాదేవి స్వయంభు మహంకాళి దేవస్థానంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల కోటేశ్వరస్వామి సన్నిధిలో వెల్గటూర్ మండల అర్చక సమాఖ్య �
Komuravelli | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులతో పులకించిపోయింది. ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు.
యాదాద్రిలో భక్తుల కోలాహలం | యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. సెలవు దినం, శ్రావణమాసం ముగుస్తుండడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.