ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి దర్శనానికి ఆదివారం లక్షల్లో భక్తులు తరలివచ్చారు. అయితే జనం పోటెత్తడంతో పోలీసులు వారిని అదుపు చేయడంలో విఫలమయ్యారు. మహాగణపతిని దర్శించుకొని ఐమాక్స్�
వేలాల జాతరకు శనివారం రెండో రోజూ భక్తులు పోటెత్తారు. శుక్రవారం గుట్టపై గట్టు మల్లన్నకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు, శనివారం సమీప గోదావరి పుష్కరఘాట్ల వద్ద పుణ్యస్నానాలాచరించారు.
సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో మేడారం పరిసరాలు కోలాహలంగా మారాయి. ఆదివారం సెలవు కావడంతో తెలుగు రాష్ర్టాలతో పాటు పక్క రాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చారు.
మండల పరిధిలోని చీదెళ్ల గ్రామంలో గురువారం లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. ఈ నెల 24 నుంచి నిర్వహిస్తున్న జాతర కల్యాణంతో పరిపూర్ణమైంది.
జిల్లాలోని పలు గ్రామాల్లో వనదేవతల జాతరకు భక్తజనం శుక్రవారం పోటేత్తెంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి సందర్భంగా సోమవారం మల్కాజిగిరి ని యోజకవర్గంలోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆలయాలకు భక్తులు చేరుకున్నారు.