ఆశ్వయుజ మాసంలో నవరాత్ర దీక్షతో ఆదిశక్తిని ఉపాసించడం విశేష ఫలప్రదం. పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మను ఆరాధించి దశమి నాడు ఉద్వాసన చెప్పడం ఆచారం. తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రూపాలలో అర్చించడం సంప్రదా�
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘ నంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన అ లంపూర్ జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో అలంకరించ�
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా త్రినేత్రికి తుంగభద్రానదిలో అంగరంగ వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ సమీపంలోని నదిలో ఆదిదంపతులు హంస వాహనంపై జల విహారం (తెప్పోత్సవం) చేయగా
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా దేవీ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఫరూఖ్నగర్ మండలంలోని అతి పురాతన ఎలికట్ట భవానీమాత ఆలయంలో అన్నపూర్ణాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శన�
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రెండోరోజు సోమవారం లక్ష్మీతాయారమ్మ భక్తులకు సంతానలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు.