బోథ్ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ గెలుపు తథ్యమని, అత్యధిక మెజార్టీ లక్ష్యంగా కృషి చేద్దామని గుడిహత్నూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జీ తిరుమల్గౌడ్ అన్నారు.
ఆధ్యాత్మిక చింతన కలిగిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్థానిక సంప్రదాయలకు, ఆలయాలకు, పండుగలకు ప్రాధాన్యం కల్పించడంతో రాష్ట్రంలో ఆధ్మాత్మిక వైభవం ఉట్టిపడుతున్నది.
సీఎం కేసీఆర్తోనే ఆలయాలు అభివృద్ధి చెందాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఐనవోలు మల్లికార్జునస్వామి దేవస్థాన ధర్మకర్తల పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ మార్నేన