కార్మిక, ఉపాధికల్పన శాఖలో ఐదుగురు సహాయ కమిషనర్లకు ఉప కమిషనర్లుగా పదోన్నతి క ల్పించడంతోపాటు పోస్టింగులు ఇస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. యాదయ్యను నిజామాబాద్ డీసీగా, ఏ రాజేశ్వరమ్మను ఆదిల
బదిలీ చేసినా.. బల్దియాను వదలమంటున్నారు కొందరు డిప్యూటీ కమిషనర్లు. దాదాపు 20 రోజుల తర్వాత బదిలీపై బల్దియాకు వచ్చిన అధికారులకు ఎట్టకేలకు కమిషనర్ పోస్టింగ్లు ఇచ్చారు. అయితే ఒకరిద్దరి పోస్టింగ్లపై నేటికీ
Karnataka: కర్నాటకలో ప్రస్తుతం నీటి కొరత ఉన్నది. దీంతో అక్కడ కలరా వ్యాధి వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజు వాటర్ టెస్టింగ్ చేయాలని సీఎం సిద్ధరామయ్య జిల్లా అధికారులను ఆదే�
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీలో బదిలీల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే జోనల్ కమిషనర్ల స్థానంలో మార్పులు జరగగా, తాజాగా డిప్యూటీ కమిషనర్ల బదిలీలు జరుపుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్�