మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతను ఉద్దేశించి కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. బుధవారం నాగ్పూర్లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల ప్ర�
పదేండ్ల లోపు ఇద్దరు మగ పిల్లలు. అనారోగ్యంతో దవాఖానలో చనిపోగా.. పుట్టెడు శోకంలో ఉన్న ఆ పిల్లల తల్లిదండ్రుల గోడు పట్టించుకునే నాథుడే లేడు. దవాఖాన సిబ్బంది కనీసం అంబులెన్స్ కూడా ఏర్పాటుచేయకపోవటంతో, పిల్లల �
పాల్లో శుక్రవారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. 41 మంది భారత యాత్రికులతో వెళ్తున్న బస్సు నదిలోకి పడటంతో మహారాష్ట్రకు చెందిన 27 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరూ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు నాగపూర్ నుంచి గడ్చిరోలి వెళుతుండగా..
మద్యం మత్తులో లగ్జరీ కారును నడిపి ఇద్దరు యువ సాఫ్ట్వేర్ ఉద్యోగులను బలి తీసుకున్న పుణెకు చెందిన టీనేజర్ ఆ ప్రమాదానికి ముందు పబ్లో కేవలం 90 నిమిషాల్లో 48 వేలు ఖర్చు చేశాడు. ప్రమాదానికి ముందు అతడు స్నేహిత�
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లక్ష్యంగా శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు అంతర్జాతీయ డ్రగ్ రాకెట్తో సంబంధాలు ఉన్నాయని విమర్శించారు. ఇటీవల నాసిక్లో భారీ డ�
మహారాష్ట్రలోని (Maharashtra) నవీ ముంబైలో (Navi Mumbai) నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సభలో ఎండ వేడిమి (Heat stroke) భరించలేక మరణించిన వారి సంఖ్య 11కు చేరింది.
ప్రభుత్వ విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్తు సంఘాలు 72 గంటల సమ్మెకు దిగడంతో మహారాష్ట్ర సర్కారు దిగొచ్చింది. సంస్థలను ప్రైవేట్ పరం చేయబోమని హామీ ఇచ్చింది. దీంతో సమ్మె విరమిస్తున్నట్�