మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఈవో యాదయ్య పేర్కొన్నారు. శనివారం మంచిర్యాలలోని జిల్లా సైన్స్ కేంద్రంలో ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక
పదో తరగతిలో ప్రతి సబ్జెక్టులో మంచి మార్కులు సాధించేందుకు అంతర్గత మార్కులూ కీలకమే. దీనికి సంబంధించి పరిశీలన జిల్లాలో మంగళ వారం ప్రారంభమైంది. పరిశీలన బాధ్యతను ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే హెచ్ఎంలకు అప్�
పదో తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా బోధన, రివిజన్, ప్రిపరేషన్ చేయించాలని మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ యాదయ్య అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న తొలిమెట్టు, ఉన్నతి, లక్ష కార్యక్రమాలను విజయవంతం చేయడంలో మానిటరింగ్ అధికారులైన ఎంఈవోలు, మండల నోడల్, క్లస్టర్ నోడల్ అధికారులదే కీలక పాత్ర అని మంచిర్యాల జిల్లా విద్య�