ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని యాదాద్రి భువనగిరి డీఈఓ సత్యనారాయణ కోరారు. శుక్రవారం రామన్నపేట మండలంలోని బోగారం ప్రాథమిక పాఠశాలలో దాతల సహకారంతో 1 నుండి 7వ తరగతుల్లో మొదటి, ద్వితీయ స్థ
రిలయబుల్ ట్రస్ట్ లాంటి దాతల సహకారంతో ప్రభుత్వ బడులను చదువులమ్మ ఒడిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారి కె.సత్యనారాయణ తెలిపారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించిందని, వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈవో సామినేని సత్యనారాయణ అన్నారు.
ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓ కందుల సత్యనారాయణ అన్నారు. రాజాపేట బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ప్రాథమి�
సైన్స్ లేకుండా జీవితం లేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, డీఈవో సామినేని సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రజల్లో ఇంకా పాదుకొన్ని ఉన్న మూఢ నమ్మకాలు పోవాలని అన్నారు.