అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యక్తిగత వైద్యుడు మన్నే ఉపేందర్ తమ సొంత డబ్బులతో పాపన్నపేట మండల వ్యాప్తంగా విద్యార్థుల అభివృద్ధి కోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ వివిధ వస్తువులు అందజేస్తున్న
DEO Radhakishan | విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలన్న తలంపుతోనే ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ తెలిపారు.
బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులదేనని జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ అన్నారు. సోమవారం మండలంలోని గోమారం గ్రామంలో సర్పంచ్ లావణ్యమాధవరెడ్డి, ఎంఈఓ బుచ్యానాయక్లతో కలసి బడిబాట �
మన ఊరు-మనబడి కార్యక్రమంలో రూ.30 లక్షల లోపు నిధులతో చేపట్టే పనులను మే నెలాఖరు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో�
పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి ప్రారంభంకానున్న పరీక్షలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా విద్యార్థులకు సూచించారు. వెల్దుర్తి మండల కేంద్రంలో శనివారం ఆయన పర్యటించి కస్తూర్బా పాఠశాలను సందర్�