దేశంలో ఇటీవలి కాలంలో పిల్లలు, యువకులు కూడా గుండెపోటుతో కుప్పుకూలుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ యువకుడు (25)గుండెపోటుతో మరణించాడు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని భార్య ఆత్మహత్య చేసుకున్నది
Heart Attack | ఘజియాబాద్ (Ghaziabad)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భర్త మృతిని జీర్ణించుకోలేని భార్య ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన మూడు నెలలకే కొత్త దంపతులు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయిం�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ జంతు ప్రదర్శనశాల దాదాపు ఏడాది కాలం తర్వాత పునఃప్రారంభం కాబోతున్నది. ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్కును తిరిగి తెరువాలని నిర్ణయించిన