Electricity Tariff: కేంద్ర విధానాల వల్లే ఢిల్లీలో విద్యుత్తు ఛార్జీలు పెరుగుతున్నట్లు ఆమ్ ఆద్మీ నేత, మంత్రి అతిషి మర్లీనా ఆరోపించారు. బొగ్గు క్షేత్రాలను కేంద్రం ఎక్కువ ధరలకు కేటాయించినట్లు ఆరోపించారు. పీ
mlc kavitha | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా కేసులో సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నుంచి వివరణ తీసుకున్నారు. సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నోటిసు ఇచ్చిన అధికారులు ఆదివారం ఉదయం 10.50 గంటల ప్రాంతంలో
Satyendar Jain | మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైల్లో ఉన్న ఆప్ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసు దర్యాప్తునకు
Satyendar Jain :ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెంది మంత్రి సత్యేందర్ జైన్ను మనీల్యాండరింగ్ కేసులో అరెస్టు చేసి తీహార్ జైలులో వేసిన విషయం తెలిసిందే. అయితే ఆ జైలులో సత్యేందర్కు సరైన భోజనం పెట్టడం లేద�
Delhi Minister, Satyendra Jain | మనీలాండింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ మసాజ్ వ్యవహారం మరో మలుపు తీసుకున్నది. మంత్రి మసాజ్ చేసింది ఫిజియోథెరపిస్ట్ అని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, మం�
delhi air pollution | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకు పెరుగుతున్నది. ఈ క్రమంలో ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి
గోపాల్రాయ్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వాయు కాలుష్యానికి జనమే బాధ్యులన్న ఆయన.. వీలైతే ఇంటి నుంచే పన�
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ను సోమవారం ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసు విచారణలో భాగంగా ఆయన్ను జూన్ 9 వరకు ఈడీ కస్టడీలోకి తీసుకున
Delhi minister Gopal Rai: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమవుతున్నది. దాంతో వాహనాల ద్వారా విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలను కట్టడి చేయడం కోసం ఇప్పటికే