ఢిల్లీ బాంబు పేలుళ్లు, నౌగామ్ పోలీస్ స్టేషన్లో పేలుడు నేపథ్యంలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో మళ్లీ ఉగ్రదాడు�
ఢిల్లీ లోని ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఈ నెల 10న జరిగిన భారీ పేలుడు ఘటనలో మరిన్ని విషయాలు దర్యాప్తులో వెలుగు చూస్తున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో పేలుళ్ల కోసం ఉగ్రవాదులైన డాక్టర్లు రూ.26 లక్షలకు పైగా వ
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడుకు (Delhi Blast Case) సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బాంబు పేలుడు సంభవించిన ఐ20 కారులో ఉన్నది డాక్టర్ ఉమర్ నబీ (Dr Umar Un Nabi) అని తేలింది.
ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుడు కేసులో అనేక సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన దాడుల తరహాలో 200 బాంబులను(ఐఈడీలు) ఉపయోగించి దాడులు నిర్వహించాలని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు మీడియా కథ
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో అల్ ఫలాహ్ వర్సిటీ పేరు తెరపైకి వచ్చింది. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో దర్యాప్తు సంస్థల దృష్టి ఈ వర్సిటీపై పడింది.
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన ఎంతోమంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. చాందినీ చౌక్కు చెందిన వ్యాపారవేత్త 34 ఏండ్ల అమర్ కటారియా ప్రాణాలు కోల్పోగా, శరీరంపై అమ్మా, నాన్న, కృతి(భార్య పేరు).. అనే పదాలతో ఉన్న టాటూస్�
ఢిల్లీ ప్రశాంత్ విహార్లోని పీవీఆర్ మల్టీఫ్లెక్స్కు సమీపంలో గురువారం ఉదయం స్వల్ప తీవ్రత గల బాంబు పేలింది. దీంతో స్థానికులు, మల్టీప్లెక్స్కు వచ్చిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.