భారత సాయుధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు రూ. 52 వేల కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక వ్యవస్థల కొనుగోలుకు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) ఆమోదం తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లతో ఉద్రిక్తతలు పెరిగిన వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాలకు శాశ్వత శత్రువులు కాని, శాశ్వత మిత్రులు కాని ఉండరని, శాశ్వత ప్రయోజనాలు మాత్�
DRDO | భారత రక్షణ, పరిశోధనా సంస్థ డీఆర్డీవో మరో ఘనత సాధించింది. వెరీ నాల్గోతరం ష్టార్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS) మిస్సైల్ను శనివారం విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్లోని పోఖ్రాన్లోని అటామి�
Doda Encounter | జమ్మూ డివిజన్ దోడాలో సోమవారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో కెప్టెన్ సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటనపై యావత్ భారతమంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఉగ్రదాడి ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ�
Anti Tank Missile | భారత సైన్యం దేశీయంగా అభివృద్ధి చేసిన ‘మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్’ను విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్లో శనివారం యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థని నిర్వహించారు. మేక
గూఢచర్యం కేసులో భారత నావికాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు మరణదండన విధిస్తూ ఖతార్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రైవేట్ సంస్థ దోహ్రా గ్లోబల్ టెక్నాలజీస్, కన్సల్టెన్సీ సర్వీసెస్లో పనిచ�
Navy Commanders meeting | రేపటి (March 6) నుంచి నేవీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభం షురూకానున్నది. ఐఎన్ఎస్ విక్రాంత్ (INS Vikrant)లో సముద్రం మధ్యలో కమాండర్ల సమావేశం (Navy Commanders' meeting) జరుగడం ఇదే తొలిసారి. ఐదురోజుల పాటు జరిగే సదస్సులో తొ�